మొదటివారానికి గాను 8.56 కోట్లరూపాయలు సాధించడం విశేషం. కుటుంబ కథ చిత్రంగా టాక్ రావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు పరుగులుపెడుతున్నారు..ఇప్పటికే అన్నిఏరియాల్లో భారీ వసూళ్ళు తో అందరికి లాభాలు తెచ్చిపెడుతుంది..త్రివిక్రమ్, నితిన్, సమంత ఖాతాలో ఓ సూపర్ హిట్ గా నిలిచిపోయింది..