తాజాగా శ్రీను వైట్ల ఫై మరో పిర్యాదు, నిర్మాత మండలిలో పెట్టనున్నారు..అది కూడా ఏ ఇతర నటినటులు కాదు ఏకంగా 14 రీల్స్ వారు పిర్యాదు చేయనున్నారు. ఇంతకి విషయం ఎంటింటే..ఆగాడు సినిమా కి 12 కోట్ల పారితోషకం తీసుకున్న శ్రీను వైట్ల బయట మాత్రం 9 కోట్లే తీసుకున్న అని అబద్ద ప్రచారం చేస్తున్నారట..దీంతో 14 రీల్స్ వారికీ శ్రీను వైట్ల ఫై కోపం తో ఉన్నారట, అంతే కాకుండా సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టించాడని, లొకేషన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిచాడని త్వరలో శ్రీను వైట్ల ఫై పిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నారట 14 రీల్స్ నిర్మాతలు.
నిజంగా ఇలా జరిగితే..ఇప్పటికే అనేక రకాలుగా విమర్శల ఎదుర్కొంటున్న శ్రీను వైట్ల కు మరింత తిప్పలు తప్పవామో..