మోహన్ బాబు ను బాధపెట్టిన ‘ఈడోరకం ఆడోరకం’

mohan-babu-naadaమంచు విష్ణు – రాజ్ తరుణ్ కాంబినేషన్ లో జి, నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో ఇటివల రిలీజ్ చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’..మార్నింగ్ షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుని విష్ణు బాబు కు మరో హిట్ ని అదించింది..కానీ మోహన్ బాబు ను మాత్రం బాధపెట్టిందట..ఎందుకు అనుకుంటున్నారో మీరే చూడండి..

ఎక్కువగా సినిమాలు చూడని మోహన్ బాబు ఈ చిత్రాన్ని మాత్రం ప్రేక్షకుల మద్య చూడాలని ఆశ పడ్డాడట..కానీ మల్టీ ఫ్లేక్స్ లలో టికెట్స్ దొరకకపోవడం తో బాధ పడ్డాడట.. టికెట్స్ కోసం నిర్మాత అనిల్ సుంకర అడుక్కోవాల్సి వచ్చింది. అతను కష్టపడి శనివారానికి కొన్ని టికెట్లు సంపాదించాడు. కానీ నేను అడిగినన్ని టికెట్లు మాత్రం తెప్పించలేకపోయాడు. టికెట్లు అప్పటికే అమ్ముడై పోవడమే దీనికి కారణం. ఇంతలా ప్రేక్షకుల ఆదరిస్తున్నందుకు థాంక్స్ అలాగే ‘ఈడోరకం ఆడోరకం’ టీం మొత్తానికి కంగ్రాట్స్.అంటూ తనదైన శైలిలో ట్విట్స్ పెట్టాడు.