జగన్ పై ఈసీ కొరడా!!

ys-jaganజగన్ పై ఈసీ మరోసారి కొరడా రులిపించింది. రూ. 863కోట్ల జప్తుకు సంబంధించి బుధవారం ఈసీ నోటీసులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన కొద్ది గంటల్లోనే జగన్ పై ఈసీ కొరడా రులిపించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం క్రింద జరిపిన దర్యాప్తులో వీరిద్దరూ(జగన్, నిమ్మగడ్డ) ఐపీసీ సెక్షన్ 120బి రెడ్ విత్ 420, 409, 419, 468, 471, 477ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 11, 12, 13(2), రెడ్ విత్ సెక్షన్ 13(1)(సి) నేరాలకు పాల్పడి రూ. 863కోట్ల ఆస్తులు సంపాదించుకున్నట్లు తేలడంతో.. వాటిని పీఎంఎల్ ఏ సెక్షన్ 5 కింద అటాచ్ చేసినట్లు తెలిపింది.