సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఓకే!!

seemandraసీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడినట్లు తెలుస్తోంది. భాజాపా సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, అరుజైట్లీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. అయితే, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. దానికి ప్రధానికి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో.. టీ-బిల్లుకు రాజ్యసభలో భాజాపా మద్ధతుకు మార్గం సుగుమమైంది. కాగా, లోక్ సభలో టీ-బిల్లు ఆమోదం పొందిన అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..  రాజ్యసభలో బిల్లుపై సవరణలకు పట్టుబడతామని తెలిపిన విషయం తెలిసిందే.