అశోకుడి కే పట్టం!!

ashok-babuఅశోక్ బాబు కే పట్టం గట్టారు ఏపీ ఎన్జీవోలు. దీంతో.. ప్రస్తుతం తాత్కాళిక అధ్యక్షుడు గా వున్న అశోక్ బాబు పూర్తిస్థాయి అధ్యక్షుడయ్యాడు. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాలు కొనసాగుతారు. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో.. ఈసారి ఏపీ ఎన్జీవోల అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. మొత్తం 835మంది ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొన్నారు. అశోక్ బాబు ప్యానల్ బారీ మెజారీటి రావడం జరిగింది. పోలైన 835 ఓట్లలో అశోక్ బాబు కు 630ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి బషీర్ కు 174ఓట్లు మాత్రమే వచ్చాయి.

రెండు ప్యానళ్లలోని గెలచిన, ఓడిన వారి వివరాలు :

apngo's elections