విభజనకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ !

supreme-courtరాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాయలసీమ విద్యాసంస్థల కన్వీనర్ చిరంజీవి రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషన్ విచారణార్హంపై ఈ నెల 18న సుప్రీంలో వాదనలు జరగనున్నాయి. కాగా, ఇదే విషయంపై గతంలో వేసిన పిటిషన్ ను న్యాయంస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే.