ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

accidentకడప జిల్లా సిద్ధవటం మండలం కనుములోపల్లి వద్ద నిన్న అర్ధరాత్రి లారీ-మినీ వ్యాను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం లో మినీ లారీ క్యాబిన్ నుజ్జుయ్యింది. మృతదేహాలు క్యాబిన్ ఇరుక్కుపోయి వేలాడాయి. కాగా మృతి చెందిన వారిని కర్నూలు జిల్లా డోన్ కు చెందిన వారుగా గుర్తించారు.