ధర్మానకు ‘టి’ ఎఫెక్ట్

dharmanaవైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్భంగా న తెలంగాణ న్యాయవాదులు ధర్మాన ప్రసాదరావు ను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో కాస్త గందరగోళం చోటుచేసుకుంది. కాగా, జగన్ కేసులో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్ హాజరయ్యారు. ఇక ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, రాజగోపాల్, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ కోర్టుకు హాజరయ్యారు.