పలు చోట్ల ఆగిన ‘తుఫాను’

toofanఅనేక ప్రమాద ఘంటికలు మధ్య విడుదలైన చరణ్ తుఫాన్ చిత్రం కు సమైఖ్య సెగ తప్పేల లేదు. ఈ రోజు విడుదలకు సిద్దమైన ఈ చిత్ర ప్రదర్శన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆటంకాలు ఏర్పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డి గూడెం, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా తిరుపతి, కర్నూలు జిల్లా నంధ్యాల, నెల్లూరు జిల్లా వెంకటగిరి, విశాఖ జిల్లా నర్సీపట్నంలో చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. పలు చోట్ల సమైక్యవాదులు అడ్డుకోవడంతో థియోటర్ల యజమానులు ప్రదర్శనను నిలిపివేశారు.