సీఎంతో సీమాంధ్ర నేతల సమావేశం

kirankumarముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్రలో ఎగసిపడుతున్న ఉద్యమం, ప్రతిపక్షాలు అనుసరిస్తున్న విధానాలపై వీరు తీవ్రంగా చర్చించినట్టు సమాచారం