డిల్లీ కి ఏపీఎన్జీవోలు !

ashok babuహైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో ని ఏపీఎన్జీవోలు భేటి ముగిసింది. భేటి అనంతరం పీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26,27,28 తేదీల్లో డిల్లీ వెళ్లాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడ జాతీయ నాయకులందరినీ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.