బైరెడ్డి కొత్త పార్టీ..!

Byreddyరాయసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించబోతున్నాడు. ఆగస్టు 8 న తిరుపతిలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని బైరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర మోసగాళ్లను సీమ ప్రజలు నమ్మవద్దని బైరెడ్డి అన్నారు. కేంద్రం ప్రకటించబోయే రాయల తెలంగాణను అడ్డుకున్నందుకు ఆయన బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.