ఎవడు ‘ఫేస్ ఆఫ్’ కాదు!

allu-arju-ramcharanరామ్ చరణ్ ఎవడు, హాలీవుడ్ సినిమా ‘ఫేస్ ఆఫ్’ ఆదరంగా తెరక్కించారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఇదే అంశం పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వంశీ. ఎవడు చిత్రం ‘ఫేస్ ఆఫ్’ కు ఆదరంగా తెరక్కికిందనే వార్త ఉహాగానమే. మా కధకు ‘ఫేస్ ఆఫ్’ కు సంభందం లేదు. ఓ హాలివుడ్ కధను కాపీ కొట్టే దుస్థితి మాకు లేదని సమాధానం ఇచ్చారు.

మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా… చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఇదే మా ‘ఎవడు’ సినిమా అని చెప్పుకొచ్చారు. అయితే అసలు కధ ఏంటో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.