విరిగిపడ్డ కొండచరియలు

vijayawadaవిజయవాడలో దుర్గామాత కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై నుంచి ఈ ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కన పడడంతో ప్రమాదంతప్పిపోయింది. దీంతో.. భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొండచరియలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలను ప్ర్రాంభించారు.