మున్సిపల్ ఎన్నికలపై సీఎం సమీక్ష !

kirankumarరానున్న మున్సిపల్ ఎన్నికలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు సమీక్ష జరిపారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, పంచాయితీల విలీనంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. కాగా, పంచాయితీ ఎన్నికలు ముగియగానే.. ఆగస్టు నెలఖారులోపు మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.