ఎల్టీటీఈపై నిషేధం సబబే!

madrashఎల్టీటీఈ తీవ్రవాద సంస్థపై కేంద్రం నిషేధం విధించడాన్ని చెన్నై హైకోర్టు సమర్ధించింది. రెండేళ్లకోసారి ఆ నిషేధం కొనసాగుతోందని చెన్నై హైకోర్టు పేర్కొంది. ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించడం సబబు కాదని పేర్కొంటు తమిళనాడులోని ఎండీఎంకే నేత వైకో మరికొందరు రాజకీయ నాయకులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం మాత్రం  కేంద్రం నిర్ణయం సబబే అని పేర్కొంది.