కేదార్ నాథ్ మృతదేహాలకు అంత్యక్రియలు!

kedarnathకేదార్ నాథ్ లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఆలస్యమవుతుందని అధికారులు తెలియజేశారు. కాగా, అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించిన డీఎన్ ఏ భద్రపరుస్తున్నారు.