సోనియాతో డీఎస్ భేటీ..!

telanganaకాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ రోజు (శనివారం) సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో.. కాంగ్రెస్ ప్యాకేజి ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. వీరి భేటీ ప్రాధాన్య్తతను సంతరించుకుంది. అయితే, తెలంగాణకు ప్యాకేజీ అంశంపైనే డీఎస్ తో అధినేత్రి చర్చిస్తున్నట్లు సమాచారం. గతకొద్దికాలంగా అధిష్టానం తెలంగాణకు ప్రత్యేక మండిలిని కేటాయిస్తుందని, ఆ మండలికి చెర్మెన్ గా డీఎస్ ను నియమిస్తున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.