బంగారు తల్లికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ !

bangaru-thalliబంగారు తల్లి పథకం ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో.. ఈ ముసాయిదా బిల్లును రేపు లేదా ఎల్లుండి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికి క్రితం సమావేశమయిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు జానా రెడ్డి, రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డొక్క మాణిక్యవర ప్రసాద్ లు దూరంగా ఉన్నట్లు సమాచారం.