‘బీఏసీ’లో రఘువీరా !

raghuveera-reddy-రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరా రెడ్డికి శాసనసభ వ్యవహా రాల సలహా సంఘం (బీఏసీ)లో చోటు లభించింది. ధర్మాన ప్రసాదరావు రాజీనామా నేపథ్యంలో…. ఆయన స్థానంలో రఘువీరాను తీసుకున్నారు. ఈరోజు నిర్వహించే బీఏసీ సమావేశంలో రఘువీరా రెడ్డి పాల్గొంటారు.