ఈసెట్-2013 పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఫలితాలను జేఎన్టీయూకే వైస్ ఛాన్సులర్ డాక్టర్ తులసీ రామ్దాస్ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ పరీక్షలో 99.9 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటిస్థానంలో అనంతపురం ఉండగా చివరి స్థానంలో విజయనగరం నిలిచింది.