ఇద్దరమ్మాయిల పటి పట్టాడు బన్నీ. అయినా రిలాక్స్ తీసుకొంటూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా మరో సినిమా మొదలెట్టేస్తున్నాడు. ఇద్దరమ్మాయిలతో మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోగా తన కొత్త సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లిపోనుంది. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకి కీలుగుర్రం. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ చిత్రానికి బూచోడు అనే పేర్లు పరిశీలిస్తున్నారు. మే 1న ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారు. 30 రోజుల పాటు ఏకథాటిగా షూటింగ్ జరపనున్నారు. త్వరితగతిన ఈసినిమాని పూర్తి చేసి ఈ యేడాది ఆఖరిలోగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.