బ్రహ్మాణి స్టీల్స్కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మాణి స్టీల్స్కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.