శంకరన్నకు ముందస్తు బెయిల్ !

Shankar Raoగ్రీన్ ఫీల్డ్ భూ వివాదం కేసులో మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి. శంకర్రావుకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోదరుడు దయానంద్ తో కలిసి మాజీ మంత్రి మంత్రి శంకర్రావు కనాజిగూడలోని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో భూ ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.