భారత్ టార్గెట్ 258

india targetభారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్ ముందు 258 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో కుక్ 75, పీటర్సన్ 76, రూట్ 56(నాటౌట్) పరుగులు చేయగా, భారత బౌలర్లలో జడేజా 3, ఇషాంత్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు.