హెచ్టీసీ తన నూతన స్మార్ట్ఫోన్ ‘యూ11 ప్లస్’ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 18:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన 6 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫోన్లో 6 జీబీ పవర్ఫుల్ ర్యామ్ ఉంది. ఈ ఫోన్ రూ.56,990 ధరకు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా యూజర్లకు లభిస్తున్నది.
హెచ్టీసీ యూ11 ప్లస్ ఫీచర్లు…
6 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎల్సీడీ 6 డిస్ప్లే,
2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్,
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ప్రింట్ సెన్సార్, హెచ్టీసీ బూమ్ సౌండ్,
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్టీఈ,
డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ,
బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి,
3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.