మారుతీ వల్ల చిక్కుల్లో పడ్డ శర్వా.

శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న శర్వా నంద్..తాజాగా ఈ వారం రాధ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నూతన డైరెక్టర్ చంద్ర మోహన్ దర్శకత్వం లో బి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణం లో ఈ మూవీ తెరకెక్కింది..ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక దీని తర్వాత మారుతీ డైరెక్షన్ లోమహానుభావుడు మూవీ చేయబోతున్నాడు..ఇప్పుడు ఈ మూవీనే శర్వా ను పెద్ద చిక్కుల్లో పడేసిందట.

ఈ మూవీ కోసం మారుతీ ముందుగా శర్వా ను కాస్త సన్నపదాలని సూచించాడట..దాంతో కొన్ని రోజులు గా శర్వా బరువు తగ్గడం కోసం నానా కష్టాలు పడ్డాడు..ఎలాగో అలాగా సన్నపడ్డాడట..ఇప్పుడు కాస్త పేస్ బాగా లోపలి పోయింది..కాస్త లావు అయితే బాగుంటుందని అందరు చెప్పడం తో మళ్లీ కాస్త బరువు పెరగాలని చూస్తున్నాడట.. . దాంతో ఇప్పుడు శర్వానంద్ చిక్కే పని పెట్టుకున్నాడు.