‘ ధృవ ‘ సెన్సార్..

Dhurva-censor

రామ్ చరణ్ , రకుల్ ప్రీతి సింగ్ జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ‘ధృవ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21 న సెన్సార్ కు వెళ్లనుంది..సెన్సార్ బోర్డ్ ధృవ ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. తమిళం లో సూపర్ హిట్ అయినా ‘తని ఒరువన్’ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ధృవ ఆడియో కి విశేష స్పందన రావడం తో సినిమా ఫై భారీ గా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read :బ్యాడ్ న్యూస్ : ధృవ డిసెంబర్ 2 న కాదట జనవరి లోనట.

డిసెంబర్ 2న ‘ధృవ’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే,
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. రోజు రోజుకి మారుతున్న పరిస్థితులను బట్టి.. ధృవ ని డిసెంబర్ 2న రిలీజ్ చేయాలా, లేదా జనవరి 1కి తీసుకెళ్లాలా.. ? అనే దానిపై నిర్మాత అల్లు అరవింద్ ఆలోచిస్తున్నట్టు
సమాచారమ్. జనవరి లో రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర తండ్రి కొడుకులు పోటీ ఉండబోతుందని అర్ధం అవుతుంది ఎందుకంటే..చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.